Home » Nambala Keshava Rao
శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
కేశవరావు మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జేఏన్ యూ విద్యార్ది సంఘం నేతలు.
ఆంధ్రప్రదేశ్లో CPI (ML) పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు, ఆయన కీలక నిర్వాహకులలో ఒకరు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్. గెరిల్లా యుద్దం, ఎక్స్ప్లోజివ్ డివైజ్ల వాడకంలో ఆయన ఎక్స్పర్ట్.