Home » Nampalli court
పోలీసులపై దాడి కేసులో అరెస్ట్అయ్యి చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై నమోదైన దేశద్రోహం కేసులో నేడు (బుధవారం) తుదితీర్పు వెల్లడి కానుంది. తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, నిజామాబాద్ పర్యటనల్లో..
9 ఏళ్ల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసి వివాదస్పద వ్యాఖ్యల కేసులో కోర్టు కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. దీంతో పాతబస్తీలో పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది