Home » nampally exhibition ground
మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతీయేటా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ లో విషాదం జరిగింది. క్యూ లైన్ లో నిలబడిన ..
చేప మందు ప్రసాదం పొందేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 34 కౌంటర్లతో ..
చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది చేప మందు కొసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదల చేసిన కేంద్రం, ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమేనని పేర్కొన్నారు.
మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతీయేటా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజల�
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ను టెంపరరీగా క్లోజ్ చేయనున్నారు. భారీ అగ్నిప్రమాదం జరగడంతో…ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి..అలాగే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై తెలుసుకొనేందుకు మూసివేయనున్నారు. కేవలం మూడు రోజులు మాత్రమే తాత్కాలికంగా మ
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం నుమాయిష్ జరుగుతుండటంతో