Home » Nampally
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ క�
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఆమెపై రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా పార్క్ చేసిన నానో కారు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలను, పోలీసులను ఈ కారు హడలెత్తించింది. కారులో బాంబులు ఉన్నాయేమో అనే అనుమానం టెన్షన్ పెట్టించింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ కారు
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. పోటాపోటీ నిరసనలు
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయారు. రెడ్ హిల్స్ వద్ద ఉన్న సితార హోటల్ బేకర్స్ & టీ పాయింట్ పై ఓ రౌడీ గ్యాంగ్ దాడి పాల్పడ్డారు.
YS షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం స్టేషన్ కు తరలించారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు.
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాలు మూడవ రోజు కూడా కొనసాగుతున్నాయి.
అనుమానం చంపేస్తుంది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఆ అనుమానం నిజమో...కాదో..తెలుసుకోకుండానే..కొందరు కిరాతకులు రెచ్చిపోతున్నారు. క్షణికావేశంలో