Home » Nampally
ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన నుమాయిష్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం (జనవరి6,2020) పది వేల మంది నుమాయిష్ను సందర్శించారు. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్కు మహిళలకు ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించారు. ఇది మ�
హైదరాబాద్ నగర ప్రజలను 46 రోజులపాటు అలరించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేటినుంచి నుమాయిష్ ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. నుమాయిష్ను ప్రతి ఏటా దాదా
పబ్జీ గేమ్ ద్వారా ఓ బాలికకు వల వేద్దామని అనుకున్న యువకుడి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నాంపల్లికి చెందిన సల్మాన్..పబ్జీ గేమ్ ద్వారా ఓ బాలికకు వల వేశాడు. వ�
హైదరాబాద్ లో జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లపై అధికారులు సమీక్ష
హైదరాబాద్లోని నాంపల్లి యం.జే మార్కెట్లో శనివారం(12 అక్టోబర్ 2019) తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది ఫైర�
టీవీ9 మాజీ సీఈవో కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. దీని గురించి రేపు తీర్పు రానుంది. బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. టీవీ9కు తెలియకుండా రూ.18కోట్ల మోసం గురించి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశా
హైదరాబాద్ : నుమాయిష్ను ఫ్రిబవరి 24 వరకూ పొడిగిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. జనవరి 30న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రెండు రోజుల బంద్ అనంతరం తిరిగి ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15తో ముగియాల్
రెండ్రోజుల క్రితం జరిగిన నుమాయిష్ అగ్ని ప్రమాదం ఘటనలో 300పైగా స్టాళ్లు ఘోరంగా నష్టపోయాయి. ఎగ్జిబిషన్లో భాగంగా వ్యాపారస్థులు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులతో విక్రయానికి సిద్ధమైన తరుణంలో జరిగిన ప్రమాదం దుకాణదారులను కుదిపేసింద
హైదరాబాద్ : నుమాయిష్ మళ్లీ ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే టూ డేస్ క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 300కి పైగా స్టాళ్లు అగ్గికి ఆహుతుయ్యాయి. రూ. 33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్కడ �