Home » Nandamuri Taraka Rama Rao
బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటుందని..ఎన్టీఆర్ సమాధిని తొలగించాలని చూసింది కేసీఆర్ అంటూ ఆరోపించారు.డోమస్టిక్ ఎయిర్ లైన్స్ కి ఎన్టీఆర్ పేరు తొలగించి అవమానించారని అన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరును వాడుకుంటోంది అంటూ మండిపడ్�
నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీకి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న పరిచయం అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా పరిచయం అవ్వబోతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ
తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.
సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుజాతి కీర్తిని.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన ఎన్టీఆర్.. టీడీపీని 1982 మార్చి 29న స్థాపించారు. ఎన్నో చారిత్రక ఘట్టాలక�