Home » Nandyala district
బ్యాంకు డబ్బును తన సొంత అవసరాలకు, వ్యాపారం పేరుతో స్వాహా చేసిన ప్రధాన ముద్దాయి, క్యాషియర్ ..
నంద్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే.
నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 30 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం ప్రాంతంలో చిరుత సంచారం యాత్రికులను భయాందోళనకు గురిచేస్తుంది. గతంలోకూడా ఈ ప్రాంతంలో అనేకసార్లు చిరుత పులులు సంచరించాయి.
బండి ఆత్మకూరు, వెలుగోడు నుంచి 21 మంది గుల్బర్గా దర్గా దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుల్లో వెలుగోడు చెందిన నలుగురు, బండిఆత్మకూరు చెందిన ఒకరిగా పోలీసులు గుర్తించారు
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం చోటు చేసుకుంది. జలాశయంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
అమ్మకోసం అల్లాడిపోయే పులి కూనలను తల్లి వద్దకు చేర్చటానికి అటవీశాఖ అధికారులు నానా పాట్లు పడుతున్నారు. నల్లమల అడవుల్లో తల్లి పులి కోసం గాలిస్తున్నారు. తల్లి పులి ఉందనే ప్రాంతానికి పిలికూనల్ని తీసుకెళ్లినా తల్లిపులి మాత్రం పిల్లల వద్దకు రా�