Home » Nara Lokesh
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన రెండు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతుంది. వీటి పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు.
Nara Lokesh : ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తిరుపతిలో దళిత యువకుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడిని తీవ్రంగా ఖండించారు లోకేశ్.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్తో సెపరేటుగా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు.
"సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో ఉండగానే ఏపీపై దుష్ప్రచారం చేస్తూ కొందరు తప్పుడు మెయిళ్లు చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ పెద్దిరెడ్డి అనుచరుడు ఈ మెయిళ్లు పెట్టారు" అని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు చర్చించారు.
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
తాజాగా హరిహర వీరమల్లు సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు.
గత వైసీపీ హయాంలో స్టూడెంట్లకు నాణ్యతలేని యూనిఫాంలు ఇచ్చారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నేడు మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి హాజరయ్యారు.