-
Home » Nara Lokesh
Nara Lokesh
జగన్ గెలిచినా రాజధానిని మార్చలేరు- మంత్రి లోకేశ్
అమరావతిపై అబద్దాలు చెప్పిన జగన్.. భూ త్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టినందుకే జగన్ ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది చేస్తారు.. జగన్, సజ్జలపై లోకేశ్ ఫైర్
Nara Lokesh : జగన్కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది. రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది మాట్లాడతాడు. బహుశా జూమ్లో వస్తాడేమో.. అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.
దేవాన్ష్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన నారా లోకేశ్, బ్రాహ్మణి
కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ (Nara Devansh Birthday)నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు స్పెషల్ ఫోటోలు షేర్ చేశారు.
పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ ట్రోల్స్.. క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్
Nara Lokesh Ugadi Controversy: ఉగాది పండగ నాడు నారా లోకేష్ షేర్ చేసిన ఓ ఫొటో వివాదాన్ని రాజేసింది. దీనిపై నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల.. శాఖల వారిగా పోస్టులు, నోటిఫికేషన్ల తేదీలు ఇవే..
AP Govt job calendar : ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు.
‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. పథకానికి అర్హులు వీరే.. ఈ సర్టిఫికెట్లు ఉండాల్సిందే..
Divyang shakti scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరి బస్టాండ్లో ప్రారంభించారు.
దేవాన్ష్ ధోతీ ఫంక్షన్.. సందడి చేసిన నారా, నందమూరి ఫ్యామిలీలు
ఈరోజు కుటుంబసభ్యులంతా కలిసి ఎందో ఆనందంగా దేవాంశ్ ధోతీ వేడుక జరుపుకున్నామని తెలపారు. ఈ క్షణం మాకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.
ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్ స్టేడియంలో సెలబ్రిటీలతో నారా లోకేష్.. ఫొటోలు..
ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ మ్యాచ్ చూస్తూ సందడి చేసారు. స్టేడియంలో పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు నారా లోకేష్.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నారా లోకేశ్ దంపతులు
మంత్రి నారా లోకేష్(Nara Lokesh), బ్రాహ్మణి దంపతులు మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
జగన్ ను పట్టుకోమనా బొత్స ఉద్దేశం?: నారా లోకేశ్
"అంటే జగన్ గజ దొంగ అని బొత్స చెబుతున్నారా? జగన్ ను పట్టుకోవాలని బొత్స చెబుతున్నారా?" అని అన్నారు.