-
Home » Nara Lokesh
Nara Lokesh
ఏపీ రాజకీయాల్లో అరుదైన దృశ్యం.. విజయమ్మ కోసం లోకేష్.. పవన్ కోసం జగన్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. నారా లోకేష్, వైఎస్ జగన్ చేసిన ట్వీట్లు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
మృత్యువుపై విజయం సాధించిన చిన్నారి పునర్విక.. ప్రామిస్ నిలబెట్టుకున్నానంటూ లోకేష్ పోస్ట్
Nara lokesh-Punarvika : అరుదైన వ్యాధి బారిని పడి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం ఎదురు చూస్తోన్న పునర్వికకు నేడు విజయవంతంగా ఇంజెక్షన్ చేశారు.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేశ్ని నియమించింది.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్.. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలు ప్రకటన
Nara Lokesh TDP Working President: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేశ్ని నియమించింది.
మారకపోతే సీటు చిరిగిపోద్ది..! చంద్రబాబు, లోకేశ్ సీరియస్ వార్నింగ్..!
ఎమ్మెల్యేలు, మంత్రులతో మీటింగ్ జరిగితే చాలు..కనీసం ఒకరు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ..మిగతా వారికి వార్నింగ్లు పంపిస్తున్నారు.
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రవిష్కరణ.. తెలుగు తమ్ముళ్ళతో నారా లోకేష్ భారీ రోడ్ షో.. ఫొటోలు..
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరు హోసళ్లీ క్యాంపులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నేడు కేంద్రమంత్రులు హెచ్.డీ కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ వేడుకకు భారీగా అక్కడి తెలుగు ప్రజలు, తెలుగు దేశం అభిమానుల�
పదవుల పంపకం.. తీవ్ర అసంతృప్తిలో తమ్ముళ్లు.. ఎందుకు.. టీడీపీ అధిష్టానం ఏం చేయనుంది?
టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో..ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉన్న అసంతృప్తి బయటపడిందని అంటున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట సైకిల్ పార్టీ న
వైసీపీ నుంచి వచ్చే వలసదారులతో జాగ్రత్త, పదవులకు సిఫార్సులు చెల్లవు- మంత్రి నారా లోకేశ్
రెవెన్యూ విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎంతమాత్రం ఉండకూడదు. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలు, పెట్టుబడిదారులను బెదిరించే వ్యవహారాల్లో ఎమ్మెల్యేల పాత్ర ఉంటే పార్టీ ఉపేక్షించదు.
జగన్ గెలిచినా రాజధానిని మార్చలేరు- మంత్రి లోకేశ్
అమరావతిపై అబద్దాలు చెప్పిన జగన్.. భూ త్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టినందుకే జగన్ ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది చేస్తారు.. జగన్, సజ్జలపై లోకేశ్ ఫైర్
Nara Lokesh : జగన్కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది. రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది మాట్లాడతాడు. బహుశా జూమ్లో వస్తాడేమో.. అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.