Home » Nara Lokesh
టీడీపీ నేతల రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దొంగ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు కొనసాగుతోంది.
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం..!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం బండశెట్టిపల్లిలో ఏర్పాటు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంకు..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో పర్యటించబోతున్నారు.
జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని... నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని. సీఎం ఇంటి గుమ్మం తాకినా సరే చంద్రబాబు, లోకేష్ తోలు
అనంతపురానికి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.