-
Home » narasapuram
narasapuram
వామ్మో.. ఏపీలోని పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఏకంగా 2 కోట్ల నగదు సీజ్
పాస్టర్, అతడి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ నగదు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
బాబోయ్.. మళ్లీ దూసుకొస్తున్న సునామీ ఈగలు.. కుడితే చావే..! ఏపీ తీరప్రాంత ప్రజల్లో భయం భయం..
ONGC అధికారులు, ఫైర్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం అంతా కలిసి అప్పట్లో వాటిని చెట్టు తొర్రలోనే కాల్చి బూడిద చేశాయి.
చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు రావు.. మళ్లీ ప్రజలను మోసం చేస్తాడు : సీఎం జగన్
ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి.
ఉమాబాల వర్సెస్ వర్మ.. నరసాపురంలో ఎవరి సత్తా ఎంత?
తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?
నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?
రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే… 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తైతే… ఒక్క నరసాపురం పార్లమెంట్ సీటు ఒక ఎత్తు.
నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?
Narsapuram: ఆ ముగ్గురు నేతలు ఎంపీ సీటుపై ఆశ వదులుకోకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటం..
Pawan Kalyan : ఆదిపురుష్ సినిమా ఎలా ఉన్నా.. ప్రభాస్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్..
తాజాగా నరసాపురంలో పవన్ బహిరంగ సభ నిర్వహించగా కొంతమంది ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పవన్ ఫొటోలతో వచ్చారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు అంటూ ప్రభాస్ గురించి మాట్లాడారు.
Pawan Kalyan : ఒక్క చోట కూడా వైసీపీని గెలవనివ్వను, ఏపీని నెంబర్ 1 చేస్తా- పవన్ కల్యాణ్
Pawan Kalyan : ప్రభాస్ లాగా కష్టపడి సినిమాలు తీయలేదు. తండ్రి ముఖ్యమంత్రి అయితే పైరవీలు చేసి కోట్ల సంపాదించారు.
Narsapuram Lok Sabha Constituency : రాజుల ఖిల్లా నర్సాపురంలో ఆసక్తిరేపుతున్న రాజకీయాలు….వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదా?
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల
Andhra Pradesh : జగన్ పర్యటన .. నరసాపురంలో భారీ వృక్షాలను నరికివేస్తున్నారు ఇదేం ఖర్మరా బాబూ అంటున్న చంద్రబాబు
జగన్ పర్యటన సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో భారీ వృక్షాలను నరికివేస్తున్నారని ఇదేం ఖర్మరా బాబూ అంటు చంద్రబాబు విమర్శలు సంధించారు.