Narasimhan

    గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు : సీఎం కేసీఆర్ భావోద్వేగం

    September 7, 2019 / 12:44 PM IST

    తెలంగాణ ప్రభుత్వం.. నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రభుత్వాధికారులు.. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్‌ దంపతులకు సెండాఫ్‌ ఇచ్చారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది.  తెలంగాణ ఉద్య�

    ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల కేటాయింపు

    February 19, 2019 / 05:23 AM IST

    హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గత�

    వాటిపైనే చర్చ : గవర్నర్‌ను కలువనున్న కేసీఆర్ !

    February 15, 2019 / 05:07 AM IST

    తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అధికారికంగా మాత్రం షెడ్యూల్ ఖరారు కాలేదు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందని టాక్. గవర్నర్‌తో భేటీ అయితే కేసీఆర్…ప్రధానంగా 3 అంశాలపై చర్చించ�

    చంద్రబాబు సీఎం కావటం ఏపీ ఖర్మ : జగన్

    February 9, 2019 / 08:46 AM IST

    రాజకీయ స్వార్థం కోసం టీడీపీ సర్కార్ పోలీసులను ఉపయోగించుకొంటోందని…బాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాగం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఫిబ్రవరి 09వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జా�

    రాజ్ భవన్ లో ఎట్ హోం:  హాజరైన కేసీఆర్,పవన్ కళ్యాణ్

    January 26, 2019 / 02:25 PM IST

    హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నాయి…  ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు రాజ్ భవన్ వేదికైంది… అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అభిప్రాయభేదాలను పక�

    ఢిల్లీలో గవర్నర్ : రాష్ట్రాల పరిస్థితులపై నివేదికలు

    January 10, 2019 / 10:18 AM IST

    హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ మరోసారి హస్తిన బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది ? ఏం జరుగుతోంది ? తదితర విషయాలను కేంద్రంలోని పెద్దలకు విన్నవించారు. ప్రతి నెలా అన్ని రాష్ట్రాల గవర్నర్లు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలవడం ఆన

10TV Telugu News