Home » Narendra Modi Stadium
ఐపీఎల్(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) 2023 సీజన్కు సంబంధించిన ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) శుక్రవారం ఖరారు చేసింది. చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
చెన్నై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది గుజరాత్.
ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.
ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, క్రీడాకారులు అభినందించారు. దేశానికి ప్రపంచ
BCCI : ఐపీఎల్ ఉత్కంఠ భరింతగా సాగింది. ఐపీఎల్ 2022 టోర్నీ విజయవంతంగా ముగిసింది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగురవేసుకుపోయింది.
అసలుసిసలైన క్రికెట్ యుద్ధం మరి కొద్ది గంటల్లో మొదలు కాబోతోంది.. హోరాహోరీగా సాగిన ఐపీఎల్ పోరులో రెండు జట్లు ఫైనల్కు చేరాయి. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్�
షెడ్యూల్ను కాస్త మారుస్తూ తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన చేశారు. ప్లే ఆఫ్ మ్యాచ్లను గుజరాత్లోని అహ్మదాబాద్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నిర్వహించనున్నారు.
IPL 2022 : ఈ ఏడాది 2022 ఐపీఎల్ టీ20 లీగ్ 15వ ఎడిషన్లో కొత్తగా రెండు IPL టీంలు చేరుతున్నాయి. ఐపీఎల్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనున్నాయి.
లెటెస్ట్ గా విండీస్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా రెండు మ్యాచ్ లు టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే...ఆదివారం కోల్ కతాలో సాయంత్రం 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.