Home » Narendra Modi Stadium
వరల్డ్ కప్ మనదే అంటున్నారు విక్టరీ వెంకటేష్. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే తుదిపోరు చూడటానికి అహ్మదాబాద్ వెళ్తున్నట్లు చెప్పారు. వరల్డ్ కప్ ఫైనల్స్ గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందట. అయితే అక్కడ తన గోల్డ్ ఐ ఫోన్ పోయిందట.
అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల
వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సారి ఇండియా - భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు తలపడిన మ్యాచ్ లలో భారత్ జట్టు ఎన్నిసార్లు టాస్ గెలిచింది?
భారత్, పాకిస్థాన్ జట్లలో అవకాశం దొరికితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయతీరాలకు నడిపించగలిగే ఆటగాళ్లు ఉన్నారు. ఈ వరల్డ్ కప్ లో ఇరు జట్లు వరుస విజయాలతో జోరుమీదున్నాయి. అయితే, భారత్ జట్టుకు ప్రధాన బలం
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కు క్రేజ్ ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో.
భారత్ వేదికగా జరుగుతున్నవన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే చేసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే..
క్రికెట్ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా అక్టోబర్ 14 కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున వన్డే ప్రపంచకప్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఓపెనింగ్ సెర్మనీని ఎంతో ఘనంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుందని అంతా భావిస్తున్నారు.
అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది.. వరల్డ్ కప్కే హైలైట్ మ్యాచ్. అయితే.. నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించడంపై పాక్ గుర్రుగా ఉంది.