Narendra Modi Stadium

    Narendra Modi Stadium : నరేంద్రమోదీ స్టేడియం పేరు ఎప్పుడు మారుస్తున్నారు?

    August 6, 2021 / 08:57 PM IST

    క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న రాజీవ్​ ఖేల్​రత్న పేరును..హాకీ లెజెండ్ "మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న"గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్�

    PBKS vs RCB, Preview : గెలిచేదెవరు? ఎవరి బలం ఎంత?

    April 30, 2021 / 06:56 PM IST

    Punjab vs Bangalore, 26th Match – ఐపిఎల్ 2021లో 26వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి 7గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో పంజాబ్ క�

    Ind vs Eng T20I Series: మూడవ మ్యాచ్ ఇంగ్లండ్‌దే.. రాణించిన బట్లర్..

    March 17, 2021 / 06:59 AM IST

    Ind vs Eng T20I: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 157పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ అలవోకగా చేధించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ మరో 10బ

    IND vs ENG: ఎర్రమట్టిలో నేడే మూడవ టీ20.. రోహిత్ వచ్చేస్తాడా?

    March 16, 2021 / 07:50 AM IST

    నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో విజయం తర్వాత ఆడుతోన్న టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడి.. రెండవ మ్యాచ్‌లో గెలిచి.. వరల్డ్ టాప్ జట్టుపై తడబడి నిలబడి.. సీరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

    IND vs ENG : నో ఎంట్రీ.. తలుపులు మూసి తలపడుతారు

    March 16, 2021 / 07:21 AM IST

    భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించకూడదు అని నిర్ణయించుకుంది బీసీసీఐ.

    81పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 49

    February 25, 2021 / 06:45 PM IST

    ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 145 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించిన టీమిండియా.. తర్వాత ఇంగ్లండ్ బాలర్లను 81పరుగులకే చుట్టేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో.. ఇంగ�

    భారత్‌ – ఇంగ్లండ్ టెస్టు : మొతెరా కాదు మోదీ

    February 24, 2021 / 02:45 PM IST

    World’s Biggest Cricket Ground : సబర్మతి నది తీరాన భారత క్రికెట్‌ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లారు. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ మైదానంగా వా�

10TV Telugu News