Home » Narendra Modi Stadium
క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న రాజీవ్ ఖేల్రత్న పేరును..హాకీ లెజెండ్ "మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న"గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్�
Punjab vs Bangalore, 26th Match – ఐపిఎల్ 2021లో 26వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ రోజు రాత్రి 7గంటల 30నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో పంజాబ్ క�
Ind vs Eng T20I: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 157పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా చేధించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ మరో 10బ
నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో విజయం తర్వాత ఆడుతోన్న టి20 సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడి.. రెండవ మ్యాచ్లో గెలిచి.. వరల్డ్ టాప్ జట్టుపై తడబడి నిలబడి.. సీరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ప్రేక్షకులను అనుమతించకూడదు అని నిర్ణయించుకుంది బీసీసీఐ.
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో 145 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా.. తర్వాత ఇంగ్లండ్ బాలర్లను 81పరుగులకే చుట్టేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో.. ఇంగ�
World’s Biggest Cricket Ground : సబర్మతి నది తీరాన భారత క్రికెట్ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లారు. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంగా వా�