Home » Narendra Modi
భారతదేశ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో G-20 సమ్మిట్ నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ-20 విందును ఏర్పా�
ఢిల్లీ రోడ్లపై ఇప్పుడు మొత్తం 800 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలోనే అత్యధికం. 2025 చివరి నాటికి ఢిల్లీ రోడ్లపై మొత్తం 8 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు
మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆగమేఘాల మీద జమిలి దిశగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం.
ప్రధాని మోదీని సూర్య లోకం పంపించే ఏర్పాటు చేయండి అంటూ ఇస్రోకి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతాల్లోను రూ.15 లక్షలు వేస్తానని నమ్మి మా ఇంట్లో 11మంది బ్యాంకు ఖాతాలో ఓపెన్ చేశాం. కానీ ఒక్క రూపాయి కూడా పడలేదు. కాబట్టి మోదీన�
కేంద్ర ప్రతిపాదిస్తున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేయడమో లేక కేంద్రమే ముందుగా ఎన్నికలకు రావడమో జరగాల్సివుంది.
ఈనెల 18 నుంచి 22వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఒకే దేశం - ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెడుతుందన్న చర్చ జరుగుతుంది. అయితే, ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేయడం ద్వారా...
దేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. గుజరాత్లోని కక్రాపర్లో భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి 700 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోదీ తె�
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చు. పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుంది
అంటే దేశంలో మొత్తం ఒకే సారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో...
అదానీ సంస్థలు అవినీతికి పాల్పడ్డట్లు మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ విషయం అంతర్జాతీయంగా..