ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కు 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ తో కార్మికులు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపటంతో దేశ వ్యాప్తంగా జన జీవనం స్థంభించిపోయింది. ప్రధాని మోద�
చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి ముస్లింలాంతా కలిసి మళ్లీ వివాహం జరిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయించింది. దీనిపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలుపుతు..ఈ బిల్లుకు
తెలుగు గౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక ఎన్టీఆర్ విలువలకు తిలోదకాలు ఇచ్చారు అధికారం కాపాడుకునేందుకే చంద్రబాబు ప్రయత్నం మీరు తెలుగు వారి గౌరవాన్ని నిలబెడతారా..? ప్రజలను నిర్లక్ష్యం చేస్తే తెలుగు వారి గౌరవం ఎలా నిలబడుతుంది..? రాత్రీ, పగలు మోదీప�
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రఫేల్ దోషులపై చర్యలు తీసుకుంటాం: రాహుల్
విజయవాడ : కేంద్రం..ఏపీల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది. ఆయన పర్యటనకు అనుమతినిస్తూనే పలు ఆంక్షలు పెట్టడంపై బాబు గుస్సా అవుతున్నారు. మరోసారి అప్లై చేయాలని ఉన్నతాధికారుల
ఢిల్లీ: 2019 ఎన్నికలలో బీజేపీ విజయం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటి నుండి పావులు కదుపుతున్నారు. పార్టీ సభ్యుల గెలుపు వ్యూహంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పూరి లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.పార్టీ యూన�
ఢిల్లీ: రైతు రుణమాఫీపై గత శనివారం కాంగ్రెస్ పార్టీని లాలీపాప్ కంపెనీ అని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున అదొక పెద్ద ఎన్నికల స్టంట్ అని కొట్టి పారేశారు. దేవీలాల్ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశంలో అనేక సార్లు
ఢిల్లీ : సొంత ఇల్లు ప్రతీ ఒక్కరికి కల. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా పేద, మధ్యతరగతివారికి అది తీరని కలగానే మిగిలిపోతోంది. ఇప్పుడలా కాదు.. స్వంత ఇంటి కలను నెరవేర్చేందుకు మేమున్నామంటోంది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం. మీ ఇంటి కలను సాకారం
ఢిల్లీ : కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న శుభ సమయంలో నూతన సంవత్సరంలో జరగబోయే కొన్ని మెయిన్ ఇష్యూల గురించి తెలుసుకుందాం.. అంటే పాలిటిక్స్, స్పోర్డ్స్, ఎలక్షన్స్, గ్రహణాలు వంటి విశేషాల గురించి తెలుసుకుందాం. 2019లో ఎన్నికలు.. ప్రపంచ