Home » Narendra Modi
Narendra Modi: మనం సాధించాం.. చంద్రుడిపై భారత్
చంద్రయాన్ విజయం నవభారత జయధ్వానం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని..
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7-10వతేదీల మధ్య భారతదేశంలో పర్యటించనున్నారు. జో బిడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగే జి-20 నేతల సదస్సు కోసం భారత్ రానున్నారు....
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యే ఎక్కువగా జరుగుతోంది. చర్చను దృష్టిలో పెట్టుకుని ఏబీసీ న్యూస్ సీ ఓటర్ ఆల్ ఇండియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దేశానికి కాబోయే ప్రధాన మంత్రి గురించి ఓ ప్రశ్న అడగ్గా.. ప్రజల దగ్గ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్, చైనా సరిహద్దులో ఒక్క అంగుళం భూమికూడా మనం కోల్పోలేదని చెప్పారని, అదంతా అబద్ధమని ఇక్కడి ప్రజలు చెబుతుంటే తెలుస్తోందని రాహుల్ అన్నారు.
వాస్తవానికి తనను తాను కాపలాదారుడినని (చౌకీదార్) ప్రధానమంత్రి తరుచూ చెప్పుకుంటారు. ఇక రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రం సందర్భంగా దుకాణం అనే పదాన్ని ఉపయోగించారు
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్లో ఉన్న శరద్ ఎలాంటి ట్విస్టు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య కొత్త పోరు ప్రారంభమైంది.
ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.PM Vishwakarma Yojana Scheme
ఆగస్టు 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో ఇరు నేతల మధ్య రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.
'సులభ్' వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మరణించారు. ఈ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి విశేష కృషి చేసారాయన. పాఠక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.