Home » Narendra Modi
గడిచిన సంవత్సరాల్లో ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువని ప్రధాని చెప్పారు. సంపాదనతో జనం పారిపోయారని.. అయితే వారి నుంచి 20 రెట్లు ఎక్కువ ఆస్తులు జప్తు చేశామని అన్నారు
దేశంలో రైల్వేలు ఆధునికమవుతున్నాయని, అందుకే దేశంలో వందేభారత్ రైలు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నారని, ఎలక్ట్రిక్ బస్సులు-మెట్రోలు కూడా నిర్మిస్తున్నారని, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందుబాట�
హిందీతో పాటు ఒడియా, గుజరాతీ, తమిళం, అస్సామీ, ఖాసీ, గారో, పంజాబీ, నేపాలీ, బంగ్లా భాషల్లో కూడా తీర్పులను తర్జుమా చేస్తున్నారు. తర్వాత దాని పరిధిని మరిన్ని భాషలకు విస్తరించనున్నారు
మరోవైపు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోవడానికి గల కారణాలను మల్లికార్జన ఖర్గే వివరించారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అందువల్లనే ప్రధాని ప్రసంగానికి హాజరు కాలేకపోయానని చెప్పారు.
సెంట్రల్ ఢిల్లీ, ఐటీఓ, రాజ్ ఘాట్, ఎర్రకోట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం ప్రసార భారతి 41 కెమెరాలను వాడనుంది. 36 కెమెరాలు ఎర్రకోట వద్ద..
ప్రైమ్ మినిస్టర్స్ గార్డ్ ఆఫ్ హానర్ బృందంలో ఆర్మీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసుల నుంచి ఒక్కొక్క అధికారి మొత్తం 25 మంది సిబ్బంది.. అలాగే నేవీ నుంచి ఒక్కొక్క అధికారి మొత్తం 24 మంది సిబ్బంది ఉంటారు. గార్డ్ ఆఫ్ హానర్కు మేజర్ వికాస్ సంగ్వాన్ నాయకత్వం వ
ప్రియాంక గాంధీ పోటీ గురించి చాలా రోజులుగానే చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. కొద్ది రోజుల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆమె సోనియా, రాహుల్ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవారు.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 11.29 ఎకరాల స్థలంలో ఆలయంతో పాటు ఆర్ట్ మ్యూజియం నిర్మించనున్నారు. ఈ ఆలయం నగారా శైలిలో నిర్మించబడుతుంది.