Home » Narendra Modi
తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి..
ఇక తొలి విడతగా అభివృద్ధి చేసే జాబితాలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు.
నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
ఇటీవలే బండి సంజయ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసిన విషయం తెలిసిందే.
భారతదేశంలోని కునో నేషనల్ పార్కులో చీతాల ప్రాజెక్టు నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీతాలను మెరుగ్గా పర్యవేక్షించడం, సకాలంలో వైద్య సంరక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే చీతాల మరణాలు సంభవించా�
ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వే కారణమని ఆరోపించారు.
స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్యాత్రయం, దాని ద్వారా మొత్తం స్వరాజ్య ఉద్యమం ఆయన కాలంలోనే ప్రతిపాదించబడిందని మునుపటి వక్తలు ప్రస్తావించారు. గణేశోత్సవం లేదా శివజయంతి కావచ్చు, లోకమాన్య సహకారం చాలా గొప్పది. దాని ద్వారా వారు కొత్త చరిత్ర సృష్టించడ�
మణిపూర్ హింసాకాండతో సహా అనేక ఇతర అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పూణెలో పర్యటించి దగ్దుషేత్ ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు
నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించలేరని, అందుకే ఇప్పుడే రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన సలహా ఇచ్చారు.