Home » Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు....
విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్(ఇండియా)కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటించి మణిపూర్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది. ఈ ఎంపీలు పలు సహాయక శిబిరాలను సందర్శించి అనంతరం ఆ రాష్ట్ర గవర్నర్ను కలిశార�
ఆ తేదీల్లో బల్క్ బుకింగుల కోసం.. దేశ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు విపరీతంగా ప్రయత్నాలు జరుపుతున్నాయి.
Manipur Violence: వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట్లో దుమారం రేగింది. విపక్షాల దుమారం ఏమో కానీ, స్వపక్షంలో కూడా ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది. మణిపూర్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక బీజేపీ నేత ఏకంగా ప్రధానమంత్�
Rahuls hits out at BJP-RSS: బీజేపీ-ఆర్ఎస్ఎస్లు అధికారంపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, ప్రజల బాధలు, బాధలను పట్టించుకోవడం లేదని దేశాన్ని విభజించే దిశగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వారికి అధికారం కావాలని, అందుకోసం ఏమైనా
ఎర్ర డైరీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ రాబోయే రోజుల్లో ప్రధానికి ఎర్ర జెండా చూపిస్తారని అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ నేతలు తమను చూసి భయపడుతున్నారని, రాజేంద్ర గూడాను బలిపశువుగా మార్చారని అన్నారు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (IECC)ను మోదీ ప్రారంభించారు.
బీజేపీ నాయకత్వంలో దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కేవలం 16 రోజులకే కూలిపోయింది. అనంతరం మరో రెండు సార్లు ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ విశ్వాస పరీక్షను మాత్రం ఎదుర్కోలేదు
గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయ
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లా సదత్పూర్ ప్రాంతానికి చెందిన అర్పనా దుబే అలియాస్ మదన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.