Home » Narendra Modi
సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. 198వ నిబంధన ప్రకారం ఈ తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు దాదాపు 50 మంది ఎంపీల మద్దతు అవసరం.
మణిపూర్లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని నాలుగు రంగాల్లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోదీ మాట�
మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి మౌనం వీడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయం మొదటి అంతస్తు పూర్తి అయింది. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనన లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడత నిధులను గురువారం విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.....
ప్రధాని నరేంద్రమోదీ కన్నీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాలు పెట్టుకున్న కూటమి పేరులో ‘ఇండియా’ (I.N.D.I.A)టే సరిపోదు అంటూ విపక్షాలపై మోదీ సంచలన విమర్శలు చేశారు. I.N.D.I.A కూటమిని ఈస్ట్ ఇండియాతో పోల్చారు.
ప్రేమ జంట సీమా హైదర్, సచిన్ మీనాలిద్దరూ శనివారం అస్వస్థతకు గురయ్యారు. పాకిస్థాన్ దేశం నుంచి ప్రేమికుడి కోసం సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ బాగోతంపై ఉత్తరప్రదేశ్ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్నా�
ఇలా లేఖ రాయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్లకు రక్తంతో లేఖలు రాశారు. తన సహచరులతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి రాశా�
రావణకాష్టంలా తయారైన మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను నివారించడానికి బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలీ, తులసిరెడ్డి విమర్శించారు.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పారు. అసలు బీజేపీ సర్కార్ ఏం చెయ్యాలనుకుంటోంది? మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నారు. (Bellaiah Naik Tejavath)