Home » Narendra Modi
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. మత్తు మందు ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. KA Paul - Steel Plant
రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తాజాగా ఎన్డీటీవీ, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) సంయుక్తంగా సర్వే చేశాయి. మోదీకి సమీపంలో కూడా రాహుల్ ఎప్పుడూ కనిపించలేదు. అలాంటిది మొట్టమొదటిసారి మోదీని దాటేసి ప్రధాని అభ్యర్థి ర�
రోజ్గార్ మేళాలో భాగంగా సోమవారం సీఏపీఎఫ్ లో కొత్తగా చేరిన 51వేలమంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా 8వ ఎడిషన్ను మోదీ సోమవారం ప్రారంభించారు....
ల్యాండర్ దిగిన పాయింట్ను శివశక్తిగా పిలుద్దామని ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు ఇస్రో అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాగే,
ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసిన వేళ ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.
చంద్రయాన్-3 హీరోలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శాల్యూట్ చేశారు. ఆగస్టు 23వతేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా దిగినందుకు ఈ కేంద్రంలో మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని అభినందనలు తెలిపారు....
దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, ఆపై గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తిరిగి దేశానికి చేరుకున్నారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధాని
తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ అన్నారు.
PM Modi : నలభై ఏళ్ల తర్వాత మొదటిసారి భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ ఏథెన్స్లో అడుగుపెట్టగానే గ్రీస్లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ �
చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక విజయవంతంగా అడుగిడటంతో ప్రధాని మోదీ ఇస్రో హీరోలను కలిసేందుకు ఈ నెల 26వతేదీన బెంగళూరు రానున్నారు....