Home » Narendra Modi
ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరని పేర్కొన్నారు.
మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అయిందని కానీ, మొదటిసారి ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో పర్యటనకు వెళ్లినప్పుడు నెట�
మోదీ 9ఏళ్ల పాలన ముగించుకుని బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 51కి పైగా భారీ ర్యాలీలు, 500కు పైగా చోట్ల బహిరంగ సభలు, 500కి పైగా లోక్సభ, 4000 విధానసభ నియోజకవర్గాల్లో 600కి పైగా మీడియా సమావేశాలకు బీజేపీ సిద్ధమైంది.
నోట్ల రద్దు.. సువిశాల రోడ్లు, వందే భారత్ రైళ్లు, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, విద్య, వైద్యం, స్టార్టప్లు, యూనికార్న్లు.. ప్రధాని మోదీ పాలనకు గీటురాళ్లు. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్�
మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఏమనుకుంటున్నారు?
మోదీ పాలనకు తొమ్మిదేళ్లు
మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. మోదీ పాలనను సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్గా అభివర్ణిస్తున్న నేటి నుంచి జూన్ 30 వరకు ‘విశేష్ జన సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమంతో బీజే�
ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ట.. ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు.
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ఈరోజు కార్యక్రమం జరిగిందని పవార్ అన్నారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అన�