Home » Narendra Modi
కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మోదీ బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.
మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో నాల్గవ ఘోరమైన రైలు ప్రమాదంగా గుర్తించారు. కోల్కతాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్
మోదీ అడ్డుగా నిలబడి కాపాడుతున్నట్లు కాంగ్రెస్ ఈ ఫొటోను రూపొందించింది.
అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని అద్భుతమైన రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.(Ayodhya Ram Mandir) అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు(Installation of idol) ప్రధాని మోదీకి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Ram Mandir Trust) ఛైర్మన్ మహ
దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాషాయ దళం. గతంతో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది.
డేటా రక్షణ, భద్రతపై సరైన నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని, దాన్ని చూస్తే మీకు గర్వంగా లేదా అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.
దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా తొలుత గోదాంల ఏర్పాటు చేయనుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంల ఏర్పాటు చేయనున్నారు.