Home » Narendra Modi
గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర�
ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్బాటెన్, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
మోదీ ప్రభను మరింత పెంచాయి ఈ 5 అతిపెద్ద విజయాలు.
ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
విమానాశ్రయంలో తనకు ఘనస్వాగతం పలికిన వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మోదీ అత్యధికంగా అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఆ రెండు దేశాలకు ఏడు సార్ల చొప్పున వెళ్లారు. అనంతరం...
మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు ఎదురైన అతిపెద్ద సవాళ్లు, ఆయనపై వచ్చిన తీవ్ర విమర్శల గురించి తెలుసుకుందాం.
ఒక్క ఆలింగనం ఎన్నో మాటల్ని చెబుతుంది. స్నేహాన్ని ప్రతిబింభిస్తుంది. నోటితో చెప్పలేని ఎన్నో ఊసుల్ని తెలుపుతుంది. ఒక్క కౌగిలింత నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. మీరు మేము కలిసి ఉంటామనే భరోసానిస్తుంది. అటువంటి ఆలింగనమే భారత ప్రధానిని ప్రపంచ ద�
బీజేపీ జన సంపర్క్ అభియాన్ ను మే 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహిస్తామని లక్ష్మణ్ వివరించారు.