Home » Narendra Modi
మోదీజీ మీకు మాటిస్తున్నాను అంటూ మోదీ చేయి పట్టుకుని ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దుశ్చర్యలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంథొనీ ఆల్బనీస్ హామీ ఇచ్చారు.
భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని క్రికెట్ పెంచిందని అన్నారు. క్రికెట్తో పాటు మస్టర్ చెఫ్ సైతం రెండు దేశాల మద్య సంబంధాల ఏర్పాటుకు దోహదం చేసిందన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు.
శరత్ బాబు మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు..
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మరో అరుదైన ఘతన సాధించారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ రెండు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. మోదీకి ఒకే రోజు రెండు దేశాల అత్యుతన్న పురస్కారాలు అందించాయి.
రష్యా, యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించే స్థితిలో భారత్ ఉందా..? ప్రధాని మోదీ ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరని ప్రపంచమంతా ఎందుకనుకుంటోంది...? పుతిన్, జెలన్స్కీని యుద్ధవిరమణ కోసం ఒప్పించేందుకు మోదీ చేయబోయే ప్రయత్నాలేంటి..? అణుబాంబు�
యుద్ధం తీవ్రత ఏంటో..ఆ నష్టమేంటో..దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచంలో అందరికంటే బాగా తెలిసింది హీరోషిమా, నాగసాకికే . రెండో ప్రపంచ యుద్ధంలో అణుదాడితో..అస్తిత్వాన్నే కోల్పోయి...78 ఏళ్లగా ఆ బాధలను మోస్తున్న హీరోషిమా నుంచే శాంతిసందేశం వినిపించారు భారత
ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోదీకి జేమ్స్ మరాపే సోమవారం ఆతిథ్యం ఇవ్వనున్నారు. జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతోపాటు పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో కూడా భేటీ కానున్నా�
జీ7 దేశాల నాయకులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ హిరోషిమాలోని అణుదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు.