Home » Narendra Modi
వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్లారని నారాయణ ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ (Oscar) అందుకున్న ది ఎలిఫెంట్ విష్పరర్స్ (The Elephant Whisperers) టీం ప్రధాని మోదీని కలిసి ఆస్కార్ ని అందించారు.
అందుకే, తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య తత్వాన్ని తీసుకుని 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అంటే 'సమిష్టి వృద్ధికి కలిసికట్టుగా కృషి చేయడం' అనే నినాదాన్ని ఎంచుకుంది అన్నారు. బుధవారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో ప్రధాని మోదీ �
ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారా? ఆ ఫోటో మీ దగ్గర మిస్ అయ్యిందా? అస్సలు వర్రీ అవ్వకండి. మీరు ఆ ఫోటోని తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. నమో యాప్ ఇప్పుడు "ఫోటో బూత్" అనే కొత్త ఫీచర్ ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది.
రాహుల్ గాంధీపై అనర్హత రాజ్యాంగ విరుద్ధం. ఇది హీనమైన చర్య. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాహుల్ గాంధీ మా పార్టీ కాకపోయినా ప్రజాస్�
అదానీకి అడ్డదారిలో దేశ సంపదను కట్టబెట్టిన విషయాన్ని తాను లేవనెత్తానని అన్నారు. విమానంలో అదానీ-మోదీ కలిసి ఉన్న ఫొటోను తాను పార్లమెంటు సాక్షిగా బయటపెట్టానని, అయితే పార్లమెంటులో తాను ప్రసంగిస్తుంటే మైక్ కట్ చేశారని అన్నారు. ఈ విషయమై తాను లోక�
Kunamneni Sambasiva Rao: నరేంద్ర మోదీ, అమిత్ షా జైలుకు వెళ్లడం ఖాయమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు.
జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై గ్రేట్స్ మాట్లాడుతూ.. దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ ఎలా ప్రయోజనం పొందొచ్చో చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం అని బిల్ గ్రేట్స్ తెలిపారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని గేట
సినీ నటి మరియు రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. మోడీ ప్రభుత్వం ఖుష్బూని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూని నామినేట్ చేశారు. ఇక ఆమెకు ఈ పదవి దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెల�
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ (Aadi Mahotsav)ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో కేంద్ర గిరిజనశాఖా మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు. అనంతరం మోడీ మేజర్ ధ్యాన్ చంద్ స