-
Home » Narendra Singh Tomar
Narendra Singh Tomar
G20 Agriculture Ministers Meet: హైదరాబాద్లో కేంద్ర వ్యవసాయ మంత్రి… వ్యవసాయ సహకారంపై ధనుకాకు ప్రశంసలు
G-20 యొక్క అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3-రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
Millet Only Lunch: పార్లమెంట్లో మంగళవారం ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. హాజరుకానున్న మోదీ
దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.
Goa Chief Minister: గోవా సీఎంగా కొనసాగనున్న ప్రమోద్ సావంత్
బీజేపీ నేత, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి(ఆపద్ధర్మ) ప్రమోద్ సావంత్ నే సీఎంగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
Repealed Farm Laws : కేంద్రమంత్రి తోమర్ యూ టర్న్, అలా అనలేదు
వ్యవసాయచట్టాలపై కేంద్ర వైఖరిలో వచ్చిన మార్పు.. తాత్కాలికమా.. లేక శాశ్వతమా అన్నది తేలాలంటే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే.
Agriculture Minister : రైతులని తప్పుదోవ పట్టించొద్దు..రాహుల్ కి తోమర్ వార్నింగ్
రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
PM-KISAN Scheme : 42 లక్షల పీఎం కిసాన్ రైతులకు కేంద్రం షాక్!
పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎం-కిసాన్ స్కీమ్ కింద 42 లక్షలకు పైగా అనర్హులైన రైతులకు బదిలీ అయిన సుమారు రూ.3వేల కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.
New Modi Cabinet’s Big Decision : రైతుల కోసం రూ. లక్ష కోట్లు..రూ.23,123 కోట్ల కోవిడ్ ఫండ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం
పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ గా సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు,హైల్త్ సెక్టార్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Uttarakhand New Chief Minister : నాలుగు నెలల్లో మూడో ముఖ్యమంత్రి !
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోటానికి బీజేపీ శాసనసభా పక్షం డెహ్రాడూన్ లో సమావేశం అయ్యింది.
MSP For Kharif Crops : ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు
2021-22 ఏడాదికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం చేదు వార్త