Home » Narmada River
ఓంకారేశ్వర్లో ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. రూ.2,141.85 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ విగ్రహ విశిష్టత ఏంటో తెలుసా?
ఉత్తరప్రదేశ్లో ఓ పెద్దావిడ నదిపై నడిచేసింది. జనం తండోపతండాలుగా ఈ వింత చూడటానికి వచ్చేసారు. కట్ చేస్తే ఏం జరిగిందో.. మీరే చదవండి.
ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో పడవ మునిగిపోయిన ఘటనలో 6 గురు మరణించారు. 36మందిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మకరసంక్రాంతి పండుగ సందర్భంగా నర్మాదా నదిలో నిర్వహించాల్సిన పూజలో పాల్గొనేందుకు 60 మందితో వెళ్తున్న ప