Home » Narsipatnam
నమ్మి ఓట్లు వేసిన వారికి న్యాయం జరగడం లేదని రామరాజు కన్నీరు పెట్టుకున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా ఆయన తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. Narsipatnam
చంద్రబాబు రూ.5లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్ కు అప్పగిస్తే ఆయన మరో రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. తాను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవానాలన్నింటినీ ఏడాదిలో నిర్మిస్తానని చెప్పారు.
కరెంట్ కోతలతో ఆస్పత్రుల్లో రోగులు అల్లాడుతున్నారు. అత్యవసర ఆపరేషన్లకు ఆటంకం కలుగుతోంది. నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కరెంటు కోతలతో గర్భిణిలకు డెవరీలు కష్టంగా మారింది.
అయ్యన్న రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు రెండు రోజుల నుంచి మా ఇంటి వద్దనే తిష్ట వేశారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు
తెలుగు బుల్లితెరకి కలరింగ్ తెచ్చి.. ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ బుల్లితెర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే యాంకర్ రష్మి తెలుగు లీడింగ్ ఛానెల్స్ లో పలు టీవీషోలతో బిజీబిజీగా గడిపేస్తుంది. అప్పుడప్పుడు రిబ్బన్ కటింగ్స్తో కూడా సందడి చేస్తుంటుంది. �
రవితో పెళ్లి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా కూడా యువతి కిందకు దిగేందుకు నిరాకరించింది. తన ప్రియుడు రవిని ఇక్కడికి తీసుకొస్తేనే తాను కిందకు దిగుతానని చెబుతుంది. దీంతో పోలీసులు ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.
విశాఖలో N95 మాస్కులు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైలుపాలైన అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు రావడంతో
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నేతలు ఓటర్లకు గాలం వేస్తోన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలు యదేశ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు, నేతలతో కలిసి ఆయన తాడేపల్లికి బయలుదేరారు. ఇటీవలే
ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు