Home » Natasha
మాంత్రికన్ అనే మలయాళ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ నటాషా దోషి. అనంతరం పలు మలయాళం సినిమాలు చేసి తెలుగులో బాలయ్య సరసన 'జై సింహ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
దేశంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు పెరగడం సర్వసాధారణం. మూత్రనాళంలో పెరిగిన చిన్న చిన్న రాళ్లను వైద్యులు తొలగించవచ్చునని తెలుసు. కానీ, మూత్రనాళంలో పెద్ద పరిమాణంలో రాయి ఉండటం ఎప్పుడైనా చూశారా?