-
Home » nathuram godse
nathuram godse
Godse-Apte Memorial Day : గాంధీజీ వర్ధంతి రోజున..గాడ్సేకి హిందూ మహాసభ నివాళులు..!
మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.
Gandhi : Why I Killed Gandhi .. సినిమాని బ్యాన్ చేయాలంటూ..
'Why I Killed Gandhi' సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. థియేటర్లలోనూ, ఓటీటీ ఫార్మాట్లోనూ ఆ సినిమా రిలీజ్ కాకుండా........
గ్వాలియర్లో గాడ్సే లైబ్రరీ.. నాథురామ్ నిజమైన జాతీయవాది!
Hindu Mahasabha opens Godse library : విశ్వ హిందీ దివాస్ సందర్భంగా.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మహాత్మాగాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే గుర్తుగా గాడ్సే లైబ్రరీని అఖిల్ భారతీయ హిందూ మహాసభ ప్రారంభించింది. గాడ్సే జీవితం భావజాలానికి అంకితమైన గ్వాలియర్లో ఈ గాడ్సే �
గాంధీని చంపిన గాడ్సే, ప్రధాని మోడీ ఒక్కలాంటివారే : రాహుల్ గాంధీ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం కల్పెట్ట�
వీరసావర్కర్ పై వివాదాస్పద పుస్తకం రిలీజ్ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఆర్ ఎస్సెస్ కు చెందిన వీరసావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక బుక్ లెట్ ప్రచురించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరుగుతున్న 10 రోజుల సేవాదళ్ శిక్షణా కార్యక్రమంలో “హౌ బ్రేవ్ ఈ�
మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే దేశభక్తుడు : లోక్సభలో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ
మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడే అని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తెలిపారు. లోక్సభలో చర్చ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కమల్ హాసన్పై చెప్పులు విసిరారు
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఈ ఘటన మధురై అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తిరుప్పన్ రాన్ కుంద్రమ్లో కమల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో
గాంధీని కాల్చారు, గాడ్సేని పూజించారు : హిందూ మహాసభ నిర్వాకం
యూపీ : మహాత్మా గాంధీ.. సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు. శాంతియుతంగానే బ్రిటీషర్లతో సుదీర్ఘ పోరాటం చేసి వారి నుంచి