Home » nation security
దేశ రక్షణ అంటే బోర్డర్ లో ఉండే వారి కోసం మాత్రమే కాదు.. ఇండియాలోని ప్రతి ఒక్కరి సేఫ్టీ అనేది భారత ప్రభుత్వ లక్ష్యం.
ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ముఖ్యమైన పనులకు ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో హ్యాకింగ్, సైబర్ దాడులు ఎక్కవయ్యాయి. సైబర్ నేగరాళ్లు.. �
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్ దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీ