Home » national capital
Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఢిల్లీలో కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం (జనవరి 26) కొత్తగా 7,498 కొత్త కేసులు నమోదు కాగా.. 29 మరణాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.
బార్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసేవేస్తే ఎలా ఉంటుందనే దానిపై సుదీర్ఘంగా చర్చంచినట్లు తెలుస్తోంది. కేవలం ఫుడ్ డెలివరీల్లో టేక్ అవే అమలు చేస్తే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు...
కొవిడ్కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా.
మొత్తం 55 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యావసర షాపులు, అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసేశారు...
గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది.
కరోనా టీకా వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని అందుకే తాను..11 సార్లు టీకా తీసుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది...
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల వివరాలు, 60 ఏళ్ల పైబడిన వారి వివరాలు వెల్లడించింది కేంద్రం.
ఒకవైపు ఒమిక్రాన్ ఉపద్రవం ముంచుకొస్తుండగా దేశంలో మాస్కు వాడకం భారీగా తగ్గిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని...