Home » National Cricket Academy
ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఆ తరువాత మ్యాచ్ 11న ఆర్సీబీ జట్టుతో ఆడనుంది.
ఎన్సీఏలో ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ తన సత్తాను చాటుతున్నాడు. ఈ క్రమంలో పంత్ భారీ సిక్స్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేఎల్ రాహుల్ గ్రూప్ దశ మ్యాచులకు గాయం కారణంగా దూరమైన వేళ అతడి స్థానంలో స్క్వాడ్లో సంజూ శాంసన్ను తీసుకున్న విషయం తెలిసిందే.
భారత జట్టులోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) చెమటోడ్చుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్నెస్ సాధించే పనిలో నిమగ్నమై ఉన్నాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant ) గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
టీమ్ ఇండియా ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే.
బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్కు దూరమయ్
ఇటీవల ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రదర్శన అంతగా బాలేదు. అనేక మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అంచనాలకు తగ్గట్లు టీమిండియా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేయాలని టీమిండియా భావిస్తోంది.