Home » national crush
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా ఇలా నలుపు డ్రెస్ లో తన అందాలతో నిగనిగలాడుతూ మెరిపించింది.
తాజాగా ఈ నేషనల్ క్రష్ అనే ట్యాగ్ పై త్రిప్తి దిమ్రీ స్పందించింది.
రష్మిక ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లో కూడా వరసగా సినిమాలు ప్లాన్ చేసుకుంది. ఎంట్రీ ఇవ్వడమే అమితాబ్ సినిమాతో గ్రాండ్ లాంచ్ అయ్యింది. ఆ తర్వాత సిద్దార్ద్ మల్హోత్రా తో మిషన్ మజ్ను చేసింది.
తాజాగా రష్మిక కొత్త సినిమా ప్రారంభమైంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ దర్శకత్వంలో రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్బో అనే సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
సినీ పరిశ్రమలో సెలబ్రిటీలపై గాసిప్స్, రూమర్స్ కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి. ఇక రష్మిక పై మరింత ఎక్కువ గాసిప్స్, రూమర్స్ రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. తాజాగా గత కొన్ని రోజుల నుంచి రష్మిక బాగా డబ్బులు సంపాదించింది, రష్మిక 5 నగరాల్లో 5 లగ్జరీ ఇళ�
రష్మిక 2020 లోనే బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేసింది. వన్ బై వన్ చేస్తూ వస్తోంది కానీ సక్సెస్ మాత్రం కొట్టలేదు. మొన్నీమధ్య అమితాబ్, నీనాగుప్తా జంటగా రష్మిక లీడ్ రోల్ లో నటించిన గుడ్ బై సినిమా............
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను తెచ్చుకుని యావత్ దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక పుష్ప చిత్రంతో ఈ పాపులారిటీని మరింత పెంచేసుకుంది ఈ భామ. అయితే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారణంగా రష్మికకు ఓ గట్ట�
రష్మిక మాట్లాడుతూ.. ''ప్రస్తుతం సౌత్ సినిమాలని నార్త్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి విజయాలే అందుకు నిదర్శనం. కానీ సౌత్ సినిమాలు.................
తాజాగా ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో దుల్కర్....
టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేయలేనంతగా పెరిగి పోతుందని టాక్ నడుస్తుంది.