Home » national intelligence agency
దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ నెల 23 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో ఎన్ఐఏ అధికారులు నిందితుల వద్ద నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు.
ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్లో కారు బాంబు దాడి జరిగింది. ఈ బాంబుదాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, ఒక భద్రతా సిబ్బంది సహా 10మందికి గాయాలయ్యాయి.