Home » National politics
జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీశ్.. వేగంగా పావులుకదిపి బీహార్ రాష్ట్రంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వా�
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే బుధవారం బిహార్ వెళ్లనున్నారు. అక్కడ సీఎం నితీష్ కుమార్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్ష నేతలు సమావేశంలో అయ్యారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల ఉమ్మడి
రాష్ట్రపతి ఎన్నికల్లో కనిపించని ఐక్యత
కేసీఆర్ టీం.. తమిళనాడు బాధ్యతలు హీరో విజయ్కి..?
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ మద్దతుదారులను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర
అస్సాం సీఎం హిమంతా బిస్వా కరోనా లాక్ డౌన్ సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.
ఉద్యోగుల భవిష్య నిధి (Employee Provident Fund) పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు తగ్గించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల విడుదల చేసిన పది మంది రాజ్యసభ సభ్యుల ప్రకటనపై..ఆపార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులను పార్టీ నిరాశపరిచింది
విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, దేశ రాజకీయాల కోసం బయలుదేరుతారని చెప్పారు.