Home » National politics
దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని... దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.(KCR With Deve Gowda)
ప్రధానంగా ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణపై బ్లూ ప్రింట్ సిద్దం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. పలు పార్టీల నేతలను కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు.
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటన పది రోజుల పాటు ఆరు రాష్ట్రాల్లో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. పలువ�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పీకే జోష్యం చెప్పారు
సీఎం కేసీఆర్ మరోసారి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరనున్న ఆయన.. మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
ఇటు కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చాక.. నాటి రాజీవ్గాంధీ నుంచి నేటి మోదీ వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రం నుంచే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర �
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనపై, తన ఎమ్మెల్యే భర్తపై రాజద్రోహం కేసు పెట్టడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అమరావతి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు
బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆదివారం స్పందిస్తూ.."మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మతిమరుపు వ్యాధి ఉందా? నాజీలు మరియు యూదులను మరచిపోండి, భారతదేశంలో మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ,
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సోమవారం నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ..అక్కడి ఓ పబ్లో ఖుషీ ఖుషీగా గడుపుతూ..వీడియో కంట పడ్డారు.