Home » National politics
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్క రైతు పండించిన పంటలో న్యాయమైన వాటా అందుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నామని కవిత అన్నారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 36 ఎగువ సభ స్థానాల్లో మెజారిటీని గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర శాసన మండలిలో తమ సంఖ్యను పెంచుకునే విధంగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
నేతలు చేసే ప్రసంగాలు నవ్వు పుట్టించే విధంగా ఉంటే వాటిని నేరంగా పరిగణించలేమని..అభ్యంతరకరంగా ఉంటే మాత్రం నేరమే అవుతుందని ధర్మాసనం పేర్కొంది.
కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు సమావేశంకానున్నారు
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు ఎన్నికల వరకు కామా ఉండేదని ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో.. మోదీ తీసుకొచ్చిన "కాస్ట్లీ దిన్" మళ్లీ తెరపైకి వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ
రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు పధకాలు దేశమంతటా అమలు కావాలని డిమాండ్ చేశారు
దోచుకు తినేందుకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నాయకులకు ప్రజలను, ప్రజా సమస్యలను పట్టించుకునేంత సమయం లేదని విమర్శించారు.
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు.
టీఆర్ఎస్ జాతీయబృందంపై CM కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలో నటుడు..రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు