Home » National Security
దేశంలో పెరిగిపోతున్న బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బలవంతపు మత మార్పిడుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
ఇండియాలో బ్యాన్ అయిన TikTok పై Twitter కన్నేసింది. దీనిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఈ విషయంలో మైక్రో సాప్ట్ ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా కొనసాగుతుండగానే..అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూంబెర్గ్’ ఆసక్తికర
చైనాకు చెందిన 59 యాప్స్పై భారత్ నిషేధం విధించిన మరుసటి రోజే మరో రెండు చైనా కంపెనీలపై నిషేధించారు. భారత్ డిజిటల్ స్ట్రయిక్ ప్రకటించిన తర్వాత అమెరికా కూడా చైనాకు చెక్ పెట్టేసింది. డ్రాగన్ కంట్రీకి చెందిన huawei టెక్నాలజీస్, జెడ్టీఈ కార్పోరేషన్ల
విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. విపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు మోడీ కులం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధాని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మే-11,2019)ఉత్తరప్రదేశ్ లోని సన్బాద్రాలో నిర్వహించిన ర్యాలీ�
టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప: ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్త