Home » National Women Commission
అమరావతి పోరాటానికి మహిళలు వెన్నెముక అని, తాము వారికి అండగా నిలుస్తామని తెలిపారు.
పీహెచ్ డీ కావాలంటే తనతో బయటకు రావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు థీసిస్ పూర్తి చేసేందుకు ఏకంగా రూ.2లక్షలు అడిగారని ఆరోపణలు గుప్పించారు.(Andhra University)
అనారోగ్యంతో ఉన్న ఆరుద్ర కుమార్తెకు వైద్యం అందించే విషయంలో ఆమె ఇల్లును అమ్ముకోనీయకుండా కానిస్టేబుళ్లు అడ్డుకుంటున్నారన్న అంశాన్ని లేఖలో అనిత పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న యువతిపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ... లైంగికంగా వేధించాడు.
ఒక వ్యాపారవేత్త భార్యను విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసలు కేసు నమోదు చేశారు.
దేశంలో మహిళలకు అస్సలు భద్రత లేని రాష్ట్రాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్నీ ఏ ప్రైవేటు సంస్థో, వ్యక్తిగత అభిప్రాయంగా కాదు..సాక్షాత్తు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని…. రాజధానిని తరలించవద్దంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని అమరావ�
ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై రాహుల్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తనను కాపాడుకోవడానికి ఓ