Home » Naveen Patnaik
ఎమ్మెల్యేగా ఒడిశా అసెంబ్లీలో నవీన్ పట్నాయక్ ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఆయన హెలికాప్టర్ పర్యటన చేసి ప్రత్యర్థి పార్టీల వర్గాలకు టార్గెట్ అయ్యారంటే.. ఆయన ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిపాలనా సేవల నిబంధనలు, షరతులను ఉల్లంఘించారంటూ పాండియన్ విమ�
చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో రజతం సాధించిన ఒడిశాకు చెందిన జావెలిన్ స్టార్ అథ్లెట్ కిషోర్ కుమార్ జెనాకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాడి చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తేనని..
గత లోక్సభ ఎన్నికల ముందు విపక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. చివరకు..
బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి..
వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలు కొత్త కూటముల కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రహిత, కాంగ్రెస్ రహిత కూటమి కోసం ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కా�
2004 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పాలనలో స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేయడం ఇదే తొలిసారి.
ఒడిశాలో శనివారం వెలువడిన మునిసిపల్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ సారధ్యంలోని అధికార బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అత్యధిక సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.