‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల జాబితా’ను కేంద్రం శనివారం విడుదల చేసింది. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్ అతి శుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. అతి శుభ్రమైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.
హై వాల్యూమ్ ఇచ్చేలా సైలెన్సర్లను మార్చుకుని, భారీ శబ్దంతో చుట్టుపక్కల వాహనదారులను ఇబ్బందిపెడుతున్న వాహనదారులపై నవీ ముంబై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 151 సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆదిత్య ఠాక్రే టీటీడీకి అందజేశారు.
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.
Ease of Living Index 2020లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్ను రూపొందించారు. పక్కరాష్ట్రాల్లోని నగరాలు ర్యాంకింగ్ను మెరుగ�
మహారాష్ట్రలోని పన్వెల్లో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కోవిడ్ దిగ్బంధం కేంద్రంలో రాత్రి ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఆశ్చర్యకరంగా, అత్యాచారం నిందితులు మరియు బాధితుడు కరోనా రోగులే.
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�
అంతా ఆగమాగం. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు. కరోనా రాకాసి మూలంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచ దేశాలను చుట్టేసింది. వేల సంఖ్యలో చనిపోయారు. వైరస్ కు విరుగుడు లేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. భారతదేశంలోక�
భారత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేవీ ముంబైలోని నీరౌల్ ఏరియాలోని డీవై పాటిల్ లేడీస్ హాస్టల్ లో బుధవారం(మార్చి-18,2020)మద్యాహ్నాం 1:45గంటల సమయంలో హాస్టల్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదం జరిగిన యూనివర్శిటీ హాస్టల్ కాంపౌండ�
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి