Home » Navi Mumbai
నాయర్ తన గదిలోని కుర్చీపై మాత్రమే పడుకుంటాడని చూసి మేము షాక్ అయ్యాము. ఎందుకంటే అతని ఫర్నీచర్ చాలావరకు ఎవరో తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది అని సామాజిక కార్యకర్తలు తెలిపారు.
నవీ ముంబైలో విషాదం చోటు చేసుకుంది. షాబాజ్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని..
ఏడాదికి సరిపడా సరకులనూ కొత్త జంటలు అందుకున్నాయి. పెళ్లికి వచ్చిన వారికి విందు ఇచ్చారు..
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
నవీ ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్సేతు బ్రిడ్జిని తెగవాడేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వాడుకోవడానికే కదా వంతెన కట్టారు.. కేసులేంటని కన్ఫూజ్ అవుతున్నారా?
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా అప్లోడ్ చేసినందుకు నవీ ముంబయిలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారుఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చ�
శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
Viral Video : కారుని ఆపేందుకు రోడ్డు మధ్యలో కంటైనర్ ను నిలిపి ఉంచారు. దాంతో కారు డ్రైవర్ కారుని ఆపేశాడు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నవీ ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుపక్కలకు భారీగా వ్యాపించాయి.
‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల జాబితా’ను కేంద్రం శనివారం విడుదల చేసింది. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్ అతి శుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. అతి శుభ్రమైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.