Home » Nayanthara
కోలీవుడ్ లవ్బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్లు ఇటీవల పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగ్గా, ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలో నయన్-విఘ్నేశ్ల పెళ్లికి సంబంధించి ప్రముఖ ఓటీటీ
కోలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన స్టార్ బ్యూటీ నయనతార, విఘ్నేష్ శివన్లు జూన్ 9న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా నయన్-విఘ్నేష్ల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో ఓ డాక్యుమెంటరీగా స్ట్రీమింగ్
తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా వస్తుందంటే, ఆమె అభిమానులు ఏ రేంజ్లో ఎదురుచూస్తారో మనకు తెలిసిందే. కోలీవుడ్లో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.....
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకోగా.....
కొత్త జంట నయనతార - విఘ్నశ్ శివన్ క్షమాపణలు చెప్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో భాగంగా అయిన కాంట్రవర్సీ గురించి క్షమాపణలు చెప్తున్నారు. గుడి ప్రాంగణంలో బూట్లు వేసుకుని ఫొటో షూట్స్ లో పాల్గొన్నారనే అంశంపై లీగల్ నోటీస్ ఎ�
సినీ నటి నయనతార దంపతులపై టీటీడీ సీరియస్ అయ్యింది. నయనతార దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంది. ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చన్న దానిపై చర్చిస్తోంది.
స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్కు కనెక్ట్ కాకపోవడంతో ఆచార్య.....
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన చిరు....
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఆచార్య, కరోనా నేపథ్యంలో వరుసగా.....