Nazir Ahmed

    సుష్మా, జైట్లీ తర్వాత మోడీనే…బ్రిటన్ ఎంపీ వివాదాస్పద ట్వీట్

    August 28, 2019 / 07:26 AM IST

     ఆర్టికల్ 370 రద్దు అంశంపై భారత్ పై పాక్ కారాలు మిరియాలు నూరుతోంది. ఇరు దేశాల మధ్యా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో  ఆర్టికల్ 370 రద్దుపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్తాన్ మూలాలు ఉన్న బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధ�

10TV Telugu News