Home » NC
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో నిర్వహించిన భేటీ ముగిసింది.
ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విష�
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. �
దేశంలో అత్యంత చిన్నవయస్సులో సీఎంగా పనిచేసిన ఈ మాజీ సీఎం ను గుర్తుపట్టారా అంటూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వ
జమ్మూకశ్మీర్ హాలీడేస్ లిస్ట్ ఈ సారి మారిపోయింది. 1931లో డోగ్రా బలగాల బుల్లెట్ల వల్ల మరణించిన కాశ్మీరీల గుర్తుగా జులై 13ను సెలవు దినంగా,అదే విధంగా డిసెంబర్ 5 జమ్మూకశ్మీర్ మాజీ ప్రధాని షేక్ అబ్దుల్లా జయంతి పబ్లిక్ హాలీడేగా కొనసాగుతూ వచ్చిన విసయం