-
Home » NCERT
NCERT
పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్.. మార్పునకు ఎన్సీఆర్టీ సిఫారసు
కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి భారత్ అని చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కమిటీ సిఫారసు చేసింది.
NCERT 10th Class : పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి ఆవర్తన పట్టిక, ప్రజాస్వామ్యం చాప్టర్లు తొలగింపు
పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు.
Khalistan References: 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లో నుంచి ఖలిస్తానీ అంశాన్ని తొలగించిన ఎన్సీఈఆర్టీ
పుస్తకంలోని ఒక పేజీలో 1970లో అకాలీకి చెందిన ఒక వర్గం ఈ ప్రాంతానికి రాజకీయ స్వయంప్రతిపత్తిని కోరడం ప్రారంభించిందని, ప్రాంతీయ స్వయంప్రతిపత్తిపై ఉద్ఘాటన వ్యక్తం చేయబడిందని పేర్కొన్నారు. తర్వాతి పేరాలో పంజాబ్లో హింసాకాండ, సాయుధ తిరుగుబాటు గు�
NCERT: నిన్న గాంధీ, నేడు అబుల్ కలాం.. పుస్తకాల్లోంచి ఒక్కొక్క పాఠ్యాంశం మాయవుతోంది
1946లో రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత కొత్త రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్కు నాయకత్వం వహించినప్పుడు ఆజాద్ కీలక పాత్ర పోషించారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రిటిష్ క్యాబినెట్ మిషన్తో చర్చలు జరపడానికి ఒక ప్రతినిధి బృందానికి కూడ�
NCERT Recruitment : ఎన్సీఈఆర్టీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్
విద్యార్హత విషయానికి వస్తే 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ తోపాటు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించి ఉండాలి. ధర
ఆన్ లైన్ విద్యతో విద్యార్థుల్లో ఆందోళన
కరోనా వైరస్ వ్యాప్తితో దేశ వ్యాప్తంగా యూనివర్శిటీలు, స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. కరోనా కారణంగా స్కూళ్లకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి లేదు.. స్కూళ్లకు బదులుగా ఆన్ లైన్లోనే విద్యార్థులకు చదువు చెబుతున్నాయి. ఆన
NCERT Report : ఈస్ట్ ఆర్ వెస్ట్..English is the బెస్ట్
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు..మీడియంలో చదువు చెబుతారా ? అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇంగ్లీషు మీడియంలో బోధించాలా వద్ద ? అభిప్రాయాలు చెప్పాలని తల్లిదండ్రుల నుంచి..లిఖితపూర్�