Home » NCP CHIEF
సీఎం పదవిపై తనకు ఆసక్తి ఉందని అజిత్ పవార్ కూడా గతంలో ఓ సారి అన్నారు.
తెలంగాణలో అధికారంలోఉన్న బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ దూకుడు పెంచింది. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
శరద్ పవార్, సుప్రియా సూలే ముంబైలోని ఎన్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఎన్సీపీ కమిటీ సమావేశం ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు అజిత్ పవార్ ఇంటి వద్ద ఎన్సీపీ నేతలు గుమిగూడారు
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు పార్టీ తనకు చెందుతుందని ఎలాంటి క్లెయిమ్ చేయలేదని పవార్ గుర్తు చేశారు. కానీ తాజా పరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్ల
ఎన్సీపీ అధినేత శరద్ పవార్-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం మరోసారి సమావేశమయ్యారు.
farm laws ఎన్సీపీ అధినే శరద్ పవార్-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వ్యవసాయ చట్టాలపై తాను చేసిన ట్వీట్లను విమర్శించిన తోమర్ వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ శరద్ పవార్ మళ్లీ ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లుపై సర
Sharad Pawar Emerges Frontrunner to be Next UPA Chairperson యూపీఏ చైర్ పర్శన్ గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్నిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ తన బాధ్యతలను వేరొకరికి అప్పగించి రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ