Home » NDA
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఎన్నికల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారాయన.
రైతులు మంగళవారం ఛలో ఢిల్లీ చేపడుతున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. ఢిల్లీ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
పంటలకు మద్దతు ధర, ఎమ్మెస్పీ కోసం కేంద్రం వేసిన కమిటీలో రైతులకి స్థానం సహా రైతు సమస్యల పరిష్కారానికి..
బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు.
తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో నితీశ్ 129తో బలపరీక్షలో గెలుపొందారు.
హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు... మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా..
మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని చెప్పారు.
ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్ఠానం పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుచూస్తున్నారు.
ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించి మొత్తం 80 లోక్ సభ స్థానాలకు గాను 70 చోట్ల బీజేపీ విజయదుంధుబి మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా మోదీ, అమిత్షా ధ్వయం స్ట్రాటజీలో భాగమని భావిస్తున్నారు.