Home » NDA
నితీశ్ కుమార్ను మళ్లీ తమ వెంట తీసుకెళ్లబోమని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ బీహార్లో బీజేపీకి నితీశే కీలకమని నిపుణులు చెబుతున్నారు. బీహార్లో నితీశ్ కుమార్తో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీ అనేక వర్గాలుగా చీలిపోయింది.
ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నారని భారత్ అనే పేరు పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తే వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వారి సంబంధాన్ని సాధారణ సోదరుడు, సోదరి అని వర్ణించలేదు.
సమాఖ్య, ఏక కేంద్ర వ్యవస్థల సమ్మేళనమైన భారత్లో ఒకేసారి లోక్సభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ అంటోంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చు. పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుంది
విపక్షాల రెండు సమావేశాలు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. విపక్షాల ఐక్యత బీజేపీకి నష్టాన్ని చేకూర్చొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులు, విశ్లేషణలు ఎలా ఉన్నా.. గత ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడి
అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించేలాగే కనిపిస్తోంది. ఈసారి కూడా 300 పై చిలుకు స్థానాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజల అభిప్రాయాల ద్వారా తెలిసిందని సర్వేలో పేర్కొన్నారు
రాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి ముందు కూడా బీజేపీతో ఆర్ఎల్డీ చేతులు కలపడంపై ఊహాగానాలు వచ్చాయి
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.